ఆ విషం కాల కూట విషానికి విరుగుడుగా మారింది...
తన కలంతో గుండెలపై గాయం చేసాడు శ్రీశ్రీ..
మనుషుల్లో ఉన్న చెడు రక్తం బైటకు దూసుకు వచ్చింది..
శ్రీశ్రీ ఏక్ బడా చోర్!!!!!!!
నిర్దాక్షన్యంగా ప్రజల గుండెలను తన కవితావేసాలతో దోచేసాడు..
శ్రీశ్రీ ఖూనీ ఖోర్ ..
తన "ఖడ్గ సృష్టితో" ప్రజా కంటకులను ముక్కలు ముక్కలుగా ఖండించేసాడు..
శ్రీశ్రీ ఒక పిచ్చివాడు..
రాజు - పేద భేదం లేని సమ సమాజం వస్తుందని కలలు కన్నాడు..
శ్రీశ్రీ ఒక మూర్ఖుడు...
ఆకలిగొన్న ప్రజలే నా ప్రణవనాడులు అన్నాడు..
శ్రీశ్రీ ద్రోహి....
తర తరాలుగా సామాన్యుడికి అందని కవిత్వాన్ని, అందరికీ అందించాడు..
అద్భుతంగా వ్రాసారు....
ReplyDeleteఅద్భుతంగా వ్రాసారు....
ReplyDelete